భారత్ లో ఆ 8 రాష్ట్రాలు డేంజర్ జోన్ భారత్కు ఐరాస ‘రెడ్ అలర్ట్’..!
మన పొరుగు దేశాలైన టిబెట్, నేపాల్ సరిహద్దుల్లో సంభవించిన భయానక వరదలు, పర్యావరణ విపత్తు ఇప్పుడు భారతదేశాన్ని తీవ్రంగా వణికించబోతోంది. టిబెట్-నేపాల్ హిమాలయ పర్వతాల్లో సంభవించిన ఈ జల ప్రళయానికి ఇప్పటికే ఏకంగా 900 మందికి పైగా ప్రాణాలు