Top story: నమ్మక ద్రోహం.. రిస్క్లో ఈశాన్య రాష్ట్రాలు భారత భద్రతను చైనాకు తాకట్టుపెట్టిన ఢాకా…!
బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ చైనా పర్యటన మొత్తం భారత్ లక్ష్యంగానే సాగింది. దాదాపు ప్రతీ ఒప్పందమూ మన భద్రతను సవాలు చేసే లక్ష్యంతోనే జరిగింది. తారిఖ్ రెహమానే ఇంత సానుకూలంగా వ్యవహరిస్తే..