విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. బొత్స వెనక చక్రం తిప్పింది ఎవరు?

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 838 ఓట్లు ఉన్నాయి. వైసీపీకి 598 ఓట్లు ఉన్నాయి. టిడిపి కూటమికి 240 ఓట్లు ఉన్నాయి. నిజాయితీగా ఎన్నిక జరిగితే వైసిపి పక్కాగా ఎమ్మెల్సీ గెలుస్తుంది. అందుకే ఆ ధైర్యంతోనే జగన్ బొత్స సత్యనారాయణ ను అభ్యర్థిగా నిలబెట్టారు.

Post Published By: Vencateshg
Updated : 16 August 2024, 6:10 PM IST

Published : 
  • 16 August 2024, 6:10 PM IST

Exit mobile version