TTD: చిరుత దాడి ఘటనతో తిరుమలలో కొత్త రూల్స్.. భక్తులకు అలర్ట్..!

భక్తుల నడక విషయంలో ఆంక్షలు విధించింది. అలిపిరి నడకమార్గంలో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి పదిహేనేళ్లలోపు పిల్లలను అనుమతించరు. అలాగే సాయంత్రం తర్వాత కూడా నడకమార్గంలో వెళ్లేవారిపై ఆంక్షలు విధించింది.

Post Published By: narender Thiru
Updated : 1 September 2023, 12:27 PM IST

Published : 
  • 13 August 2023, 3:57 PM IST

Exit mobile version