వైభవ్ కు నో ఛాన్స్… ఇంగ్లాండ్ పై భారత తుది జట్టు ఇదే…!
ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. బుధవారం నాటింగ్హామ్ వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఈ సిరీస్కు తెరలేవనుంది.