భారత్ క్రికెట్ లో మరో స్టార్ ప్లేయర్ ముగింపు దశకు చేరింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. ఇంగ్లాండ్ తో లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే రోహిత్ శర్మ కెరీర్ లో చివరి మ్యాచ్ కానుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.