భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న T20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. వెస్ట్ ఇండీస్ పై అద్భుత విజయం సాధించి టీమ్ ఇండియా సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.