Top story: ఆరుగురిని చంపి.. చివరకు ఇలా శవమయ్యాడు తండ్రికి ఫోన్ చేసి.. మేనమామ ఊళ్లో శవమై..!
ఒకే ఒక్క రాత్రి.. మూడు వేర్వేరు ప్రాంతాలు.. ఆరుగురు అమాయకుల ప్రాణాలు బలి. అవును, తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇటీవలి కాలంలో అత్యంత కిరాతకమైన సామూహిక హత్యలతో రంగారెడ్డి జిల్లా షాబాద్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.