Akshardham Mandir : అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన బ్రిటన్ ప్రధాని.. రిషి సునక్
జీ20 సదస్సు లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన బ్రిటన్ ప్రధాని. బ్రిటష్ ప్రధాన మంత్రి రిషి సునక్ న్యూ ఢిల్లీలో ఉన్న సమయంలో సందర్శనా కార్యక్రమాలు చేపట్టారు. ఆదివారం రిషి సునక్ దంపతులు అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించనున్నారు.