ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.