కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్రమోడీ (Narendra Modi) కి పట్టాభిషేకం జరిగింది. 71 మంది మంత్రులతో కొలువు దీరింది కొత్త సర్కార్. ఈ కేబినెట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోట దక్కింది.

Modi...this is not good! TDP, Jana Sena disappointed over the new cabinet