TDP JANASENA : మోడీ గారూ…ఇదేం బాగోలేదు ! కొత్త కేబినెట్ పై టీడీపీ, జనసేన నిరాశ

కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్రమోడీ (Narendra Modi) కి పట్టాభిషేకం జరిగింది. 71 మంది మంత్రులతో కొలువు దీరింది కొత్త సర్కార్. ఈ కేబినెట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోట దక్కింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 10 June 2024, 12:10 PM IST

Published : 
  • 10 June 2024, 12:10 PM IST

Exit mobile version