బీజేపీ, జనసేన సాయంతో ఏపీలో అధికారంలోకి వచ్చింది టీడీపీ. కూటమిగా ఏర్పడి అధికారాన్ని పంచుకుంటోంది. మూడు పార్టీల నేతలు కలసి కట్టుగా పనిచేస్తున్నారు.

TDP came to power in AP with the help of BJP and Janasena. A coalition is formed and power is shared. The leaders of the three parties are working closely together.