భారతీయ సినిమా చరిత్రలో ఇప్పుడు అందరి చూపు రెండు భారీ ప్రాజెక్టుల మీదే ఉంది. ఒకటి రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న రామాయణం. మరొకటి దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న వారణాసి.