ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో ఏర్పాటు చేసిన తొలి ‘గద్దర్ అవార్డుల’ వేదికపై ఇద్దరు దిగ్గజాలు కలిశారు. ఒకరు భారతీయ సినిమా గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్, మరొకరు తెలుగు సినీ సామ్రాజ్యాన్ని శాసించిన మెగాస్టార్ చిరంజీవి.