MLC Kavitha : బాండ్ పేపర్ల పేరుతో కాంగ్రెస్ కొత్త డ్రామా : ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ సీనియర్ నేతలు జనానికి బాండ్ పేపర్లు రాసిచ్చే దుస్థితి ఎందుకు వచ్చింది ? వాళ్ళని జనం నమ్మే అవకాశం లేకపోవడంతో ఇలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత. కర్ణాటకలో చేసిన డ్రామానే ఇక్కడ కూడా అమలు చేస్తున్నారని మండిపడ్డారు.

Post Published By: dialnews
Updated : 28 November 2023, 12:15 PM IST

Published : 
  • 28 November 2023, 12:15 PM IST

Exit mobile version