సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో… 2019లో గెలిచిన కిషన్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బీజేపీ ఫస్ట్ లిస్టులోనే టిక్కెట్ రావడంతో… నియోజకవర్గంలో అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించారు. నిత్యం ఓటర్లతో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. 2019లో ఈ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే గెలవకున్నా… మోడీ ఇమేజ్ తో కిషన్ రెడ్డి గెలిచారు. ఈసారి కూడా మోడీ గ్యారంటీలతో మళ్ళీ విసయం సాధిస్తామని ధీమాగా ఉన్నారు.
Three-way battle in greater.. Who is Sikandar of Secunderabad..?