ఏపీలోని రాజమండ్రి (Rajahmundry) లో కూటమి సభలో ప్రధాని నరేంద్ర మోడీకి… జనసేనాని పవన్ కళ్యాణ్ కాళ్లు మొక్కడంపై వివాదం నడుస్తోంది. బానిసత్వానికి కూడా హద్దు ఉండాలి అంటూ పవన్ పై సోషల్ మీడియాలో నెటిజెన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తరుచుగా చెప్పే… సముద్రం ఎవరి ముందు తలవంచదు డైలాగ్ ను ట్రోల్ చేస్తున్నారు.

Why did the sea bow? Satires on Pawan by planting Modi's legs