తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. దిల్లీ వేదికగా నిర్వహించిన మీడియా చిట్చాట్లో ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నేరుగా ఫైర్ అయ్యారు.