దేశంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవరికి దక్కుతుంది? ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? దేశాన్ని కాపాడగల సమర్థుడైన నాయకుడు ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తూ.. తాజాగా ‘ఇండియా టుడే – సీ వోటర్’ దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’
