Top story: భారత్‌కు గిఫ్ట్‌గా మాన్‌స్టర్‌ను తెస్తున్న పుతిన్.. చైనా మిస్సైళ్ల పాలిట యముడిగా బ్రహ్మాస్త్రం..!

ప్రపంచమంతా ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సుకోసం ఆసక్తిగా చూస్తున్న వేళ.. ఆ కీలక సమ్మిట్ కంటే ముందే ఢిల్లీకి వస్తున్నారు రష్యన్ ప్రెసిడెంట్. ఈ పర్యటన ఇరు దేశాల బాండింగ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు చేర్చబోతోంది. ముఖ్యంగా భారత రక్షణ భాగస్వామ్యంలో కీలకంగా వ్యవహరిస్తున్న పుతిన్..

Post Published By: dialnews
Updated : 10 September 2026, 1:30 PM IST

Published : 
  • 10 September 2026, 1:30 PM IST

Exit mobile version