ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే… కెప్టెన్ గా శ్రేయాస్ అరుదైన రికార్డు..!

టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లండ్ గడ్డపై హాఫ్ సెంచరీ బాదిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు.

Post Published By: dialnews
Updated : 3 July 2026, 12:41 PM IST

Published : 
  • 3 July 2026, 12:41 PM IST

Exit mobile version