టీ20 ప్రపంచకప్ లో టీమిండియా సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో వెస్టిండీస్ ను చిత్తు చేసింది.