Telangana MLC Elections: రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కే… ఇవాళే నోటిఫికేషన్ !

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ కు లక్కు కలిసొచ్చింది.  ఇప్పటికిప్పుడు రెండు ఎమ్మెల్సీలు ఆ పార్టీ గెలుచుకోబోతోంది.  శాసనమండలిలో కేవలం ఒక్క ఎమ్మెల్సీ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీలతో పాటు గవర్నర్ కోటాలో మరో రెండు కాంగ్రెస్ కు దక్కనున్నాయి.

Post Published By: dialnews
Updated : 11 January 2024, 9:06 AM IST

Published : 
  • 11 January 2024, 9:06 AM IST

Exit mobile version