తెలుగు చిత్రసీమలో తనదైన మాటల చాతుర్యంతో, పదునైన సంభాషణలతో, భావోద్వేగపూరిత సన్నివేశాలతో కోట్లాదిమంది ప్రేక్షకులను అలరిస్తూ ‘మాటల మాంత్రికుడు’గా తన పేరును ముద్రించుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.