వరంగల్ BRS అభ్యర్థిగా కడియం కావ్య తప్పుకోవడంతో ఇప్పుడు అక్కడ కొత్త కేండిడేట్ కోసం BRS వెతుకులాడుతోంది. మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కావ్యకు టిక్కెట్ కేటాయిస్తే… ఆమె కాంగ్రెస్ లో చేరిపోయారు. కొత్త అభ్యర్థి కోసం వరంగల్ BRS పార్టీలో మాల, మాదిగ నేతల మధ్య పోరు నడుస్తోంది.

Warangal Panchayat in BRS.. Battle of Mala, Madiga leaders