Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ..

భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో టీటీడీ అధికారులు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఇస్తికఫాల్ తో స్వాగతం పలకగా.. ప్రధాని ముందుగా ఆలయ ధ్వజ స్థంభానికి మొక్కిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 November 2023, 2:47 PM IST
1 / 11 \"Zoom\"
2 / 11 \"Zoom\"
3 / 11 \"Zoom\"
4 / 11 \"Zoom\"
5 / 11 \"Zoom\"
6 / 11 \"Zoom\"
7 / 11 \"Zoom\"
8 / 11 \"Zoom\"
9 / 11 \"Zoom\"
10 / 11 \"Zoom\"
11 / 11 \"Zoom\"

Published : 
  • 27 November 2023, 2:47 PM IST