Bhumana Karunakar Reddy gave some suggestions to the devotees going along the Tirumala walkway
గత మూడు రోజులుగా తిరుమలలో క్రూరమృగాలు నడకమార్గంలోని మెట్లమీద సంచరిస్తున్నాయి. ఇటీవలె చిన్నారిపై చిరుత దాడి చేసిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. తిరుమలకు నడక మార్గంలో వచ్చే శ్రీవారి భక్తులకు టీటీడీ కొన్ని కీలక సూచనలు చేసింది. టీటీడీ ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన అటవీ శాఖ, దేవస్థానం ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
టీటీడీ తీసుకున్న నిర్ణయాలు ఇవే..
ఇవన్నీ భక్తుల భద్రత, సౌకర్యాలను అవగాహన చేసుకొని టీటీడీ తీసుకున్న కీలకమైన నిర్ణయాలు. వీటిని పాటిస్తూ టీటీడీకి సహకరించి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.
T.V.SRIKAR