Top story: వృధాగా పోయిన 19 రోజులు…. ఆవిరి అయిపోయిన 225 కోట్లు….. పార్లమెంట్ సమావేశాలు ఏం సాధించాయి?
19 రోజులు, 225 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు లా వృధా అయిపోయాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఒక్కరోజు కూడా సజావుగా సాగకుండానే ముగి సాయి. వెయ్యి రూపాయలు ఎవడైనా జోబు కొట్టేస్తే ఆరు నెలలు జైలు శిక్ష వేస్తాయి కోర్టులు